యూనిట్
Flash News
పొట్టి శ్రీరాములుకు నివాళులు

పొట్టిశ్రీరాములు
వర్దంతి సందర్భంగా 6వ పటాలము కమాండెంట్ వి.జగదీష్ కుమార్ పూలమాలవేసి నివాళులు అర్పించారు.
పొట్టిశ్రీరాములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం చేసిన త్యాగాలను సిబ్బందికి
వివరించారు. ఆయన చేసిన త్యాగాన్ని ఎన్నటికి మరువకూడదని తెలిపారు.
కార్యక్రమంలో
అసిస్టెంట్ కమాండెంట్ జి.అమృతరావు, ఆర్.ఐ.లు తులసిరావు, కె.సమర్పణరావు, కె.తులసిదాస్, ఎస్.చంద్రశేఖర్రావు, ఆర్.ఎస్.ఐ.లు, ఏఆర్ఎస్ఐలు పాల్గొని పొట్టిశ్రీరాములుకు నివాళులు అర్పించారు.