యూనిట్

ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించాలి

ప్రజా శ్రేయస్సే పరమావధిగా భావించి... సమస్యలపై సత్వరమే స్పందించాల్సిన అవసరం మనపై ఉందని 11వ పటాలము కమాండెంట్‌ ఎన్‌.శ్రీనివాసరావు అన్నారు. పటాలములో హెడ్‌ కానిస్టేబుళ్లకు వారం రోజుల శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హెడ్‌ కానిస్టేబుళ్ళు విధులలో నిర్వర్తించాల్సిన వాటిపై సవివరంగా వివరించారు. శిక్షణ అనంతరం అందరితో కలిసి గ్రూప్‌ ఫోటో దిగి అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమాండెంట్‌ కె. ప్రభుకుమార్‌, ఆర్‌.ఐ. ఆర్‌.ప్రభాకర్‌, ఆర్‌.ఎస్‌.ఐ. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని