యూనిట్

వ్యాసరచన పోటీ విజేతలకు బహుమతులు అందజేత

అమరవీరుల సంస్మరణ వారో త్సవాల సందర్భంగా అమర వీరుల త్యాగాలను గుర్తుచేసు కుంటూ విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలైన విద్యార్థులకు 9వ పటాలము కమాండెంట్‌ ఎల్‌.ఎస్‌.పాత్రుడు ప్రశం సాత్మక పత్రాలు, బహుమతులు అందించి చిన్నారులను అభినందించారు.

వార్తావాహిని