యూనిట్
Flash News
ఘనంగా జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలు

పశ్చిమ
గోదావరి జిల్లా ఏలూరు ప్రధాన పోలీస్
కార్యాలయం నందు పనిచేస్తున్న
మినిస్టర్ స్టాప్ సెమి క్రిస్టమస్ ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో హాజరైన
క్రైస్తవ, సోదరి, సోదరులు సెమీ
క్రిస్మస్ సందర్భంగా వేడుకలు జరుపుకుని, ముఖ్య అతిథిగా
పాల్గొన్న ఏవో నరసింహ
మూర్తి కేకును కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యాలయంలో ఉన్న సూపరింటెండెంట్లు
మరియు జూనియర్ అసిస్టెంట్లు అందరూ, జిల్లా పోలీస్ అడహక్ కమిటీ అధ్యక్షుడు ఆర్.నాగేశ్వరరావు, పోలీస్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ బండారు నాని తదితరులు పాల్గొన్నారు.